TS: సెప్టెంబర్‌లో ప్రభుత్వం టెట్‌ ఎగ్జామ్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

ఎగ్జామ్‌ నిర్వహణకు 101 రోజుల సమయం పడుతోందని తాజాగా విద్యాశాఖ ప్రభుత్వానికి తెలిపింది. 

ఇటీవల జరిగిన మంత్రుల సమావేశంలో టెట్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

టెట్‌ నిర్వహించిన తర్వాత టీచర్‌ ఉద్యోగాల నియామకాలకు ప్రకటన రానుంది. 

టీఆర్‌టీ ద్వారా 9,370 టీచర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.